ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమానికి హాజరైన తగరపు శ్రీనివాస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో శివాజీ యువసేన ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల నాయకులు పొడి శెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, చెల్పూరి వినోద్, బత్తుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-19-at-15.47.05-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-19-at-15.47.06-1024x768.jpeg)