గుడ్లూరు జనసైనికుల ఆత్మీయ సమావేశం

కందుకూరి నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పులి మల్లికార్జున రావు పిలుపు మేరకు, గుడ్లూరు జనసేన ఆధ్వర్యంలో గుడ్లూరు మండలం, దారకని పాడు గ్రామంలో మండల జనసేన నాయకుడు రాజశేఖర్‌ అద్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్నింగి చలపతి, కోలకలూరి శ్రీనివాసలు, మాధవ రత్తయ్య, రాంబాబు, సాయి, భీమవరం జనసేన నాలుకులు, ఆలూరి ప్రతాప్, సాగర్, రాజేష్ పాల్గొని పార్టీ సిద్దాంతాలను ప్రజలకు చేరవెసి, ప్రజా సమస్యలు పరిష్కరించిన వై.సీ.పీ పాలనను ప్రజలకు వివరిస్తూ.. జనసేన పార్టీని బలోపేతం చేసి, 2024 ఎన్నిలలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య మంత్రిగా చేయడమే లక్షముగా పనిచేయాలని నిర్లయించారు. ఈ సమావేశంలో రాజశేఖర్‌ సనిహితులు పార్టీలో చేరారు.