కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పితాని
మంగళవారం కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/pi-2-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-20-at-14.16.21-473x1024.jpeg)
మంగళవారం కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.