మత్స్యకార అభ్యున్నతి యాత్రకు శ్రీకారం చుట్టిన కాంతిశ్రీ
ఎచ్చర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పెద్ద కొవ్వాడలో ఎచ్చర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మత్స్యకార అభ్యున్నతి యాత్రను గంగ పూజతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంతిశ్రీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కొనసాగే యాత్ర మత్స్యకారుల సంపూర్ణ మద్దతుతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-10.38.58-PM-1024x478.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-10.38.58-PM-1-1024x478.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-10.38.58-PM-2-1024x478.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-21-at-10.38.57-PM-1024x1024.jpeg)