మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో సెమీ క్రిస్మస్ వేడుకలు
మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు రాష్ట్ర నాయకులు, నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, మంగళగిరి నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-24-at-20.38.58-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-24-at-20.38.59-1-1024x561.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-24-at-20.39.00-1024x745.jpeg)