పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం

శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ వేమూరి శంకర్ గౌడ్ ల నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వరంగల్ జిల్లా నాయకులు మరియు నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మేరుగు శివకోటి యాదవ్, డివిజన్ నాయకులు ఓర్సు రాజేందర్ మరియు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.