పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం
శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ వేమూరి శంకర్ గౌడ్ ల నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వరంగల్ జిల్లా నాయకులు మరియు నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ మేరుగు శివకోటి యాదవ్, డివిజన్ నాయకులు ఓర్సు రాజేందర్ మరియు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-21-at-17.44.15-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-21-at-17.44.16-1024x770.jpeg)