రాజోలులో జనసేన ఆధ్వర్యంలో నిరసన
రాజోలు: పన్నుల రూపంలో ప్రజలు కడుతున్న ప్రజా ఖజానా నుండి పింఛన్లు ఇస్తూ.. వాలంటీర్లు, వైసీపీ కన్వీనర్ లు వైసీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు తీసివేస్తాం అంటూ బెదిరించడం జరుగుతుంది. ఈ విషయంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు మండలాల ఎంపీడివో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-3.07.22-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-3.07.23-PM-1024x461.jpeg)