శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవములో పాల్గొన్న గాదె
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం, మల్లవోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 31వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్చవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, నియోజవర్గ ఐటీ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కార్యవర్గ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, నియోజవర్గ జనసైనికులు, మొదలగు వారు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-10.57.56-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-10.57.57-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-10.57.58-1024x769.jpeg)