హాస్పిటల్ కి రావలసిన మొత్తం నిధులను సమకూర్చాలి: కుంచా అంజిబాబు
మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడు మండలంలోని చౌడువాడ గ్రామంలో ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ గడపగడప ప్రోగ్రాంకు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అవసరాలకు వెనక్కి తీసుకొని, ఈరోజు కేవలం హాస్పిటల్ భవనాన్ని మాత్రమే ప్రారంభించి ఎటువంటి కనీస సౌకర్యాలు లేకుండా హాస్పిటల్ కి వచ్చిన రోగులకు ఎలా వైద్యం చేయగలమని అసహనం వ్యక్తం చేసిన వైద్యులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రావలసిన నిధులను సమకూర్చగలరని చౌడువాడ జనసేన పార్టీ తరఫునుంచి డిమాండ్ చేస్తున్నాం అని కుంచా అంజిబాబు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-06-at-15.38.49-1024x1024.jpeg)