ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై జనసేన చర్చా వేదిక

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ యువ నాయకుడు ముప్పిన ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ – ప్లాన్ పై చర్చా వేదిక నిర్వహించటం జరిగింది… ఈ కార్యక్రమానికి విశాఖ జనసేన పార్టీ నాయకురాలు యజ్ఞశ్రీ, నాయకులు దేవన్ రాజు, స్వరూప్, గిరీష్ విచ్చేసి ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరియు జనసేన పార్టీ అధికారంలోకి వేస్తే ఏ విధంగా దళితులకు అండగా నిలుస్తుంది తెలియజేసి వారిచే ఫాం ప్లేట్ ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దళిత నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అదికసంక్యలో హాజరై విజయవంతం చేశారు.