మైల భూలోకం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం నందు మైల భూలోకం తన 11 ఏళ్ళ కుమారుడు మైల మహీంద్ర అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా మరియు కొంత మేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, వంక కొండబాబు, బొంతుల వెంకటరావు, గోకివాడ ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందం, పల్నాటి మధుబాబు, అప్పారావు, ఆకుల లోవరాజు, పట్టాభి ఏసయ్య, పట్టాభి ముత్యాలరావు, పినిపోతుల శివ, పండడి భవాని, వనమాడి సాయి రామ్, పంతడి అప్పారావు, రేవు విశ్వనాధం, మారది దావీదు, ఆకుల జోషియ్యా, సింగిడిమల్లి సురేష్, సింగిడిమల్లి నగేష్, బొడ్డి నాగేశ్వరావు, మరియు జనసైనికులు పాలుగొనడం జరిగింగి.