కదిరి సంజీవ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

గుంటూరు కార్పొరేషన్ లో 25 వ వార్డు ప్రెసిడెంట్ కదిరి సంజీవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు, చట్టాల త్రినాద్, శిఖా బాలు, మధు లాల్, రవి, రాజేష్, మల్లి, వెంకటేశ్వరరావు, తోట శివ, యర్రంశెట్టి శ్రీనివాస్, రాజు నమాల, అమ్మిశెట్టి శ్రీకాంత్, నక్క రమాంజి, దుర్గారావు, బాజి, సాయి కృష్ణా, తరుణ్, హనుమంత, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.