“నా సేన కోసం – నా వంతు” కు సాయికృష్ణ లక్ష విరాళం
హైదరాబాద్, నా సేన కోసం – నా వంతు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ సన్నిహిత సోదరులు సాయికృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు మరియు ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీ బలోపేతానికి లక్ష రూపాయల చెక్కుని మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి హైదరాబాదులో గల జనసేన కేంద్ర కార్యాలయంలో అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-22.19.26-1024x750.jpeg)