ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవానికి రాయపురెడ్డి విరాళం
మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో మంగళవారం అనగా తేది 18/4/23 జరుగు ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవానికి మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ రూపాయలు 10,116/- ఆలయ ఉత్సవ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-17-at-18.09.34-1024x768.jpeg)