బెండపూడిలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
తుని, బెండపూడి అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా జై భీం కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు భోజనాల కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో తొండంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బెండపూడి నాయుడు పాల్గొని స్థానిక దళిత పెద్దలతో పాటుగా సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బెండపూడి గ్రామ జనసైనికులు సోము, అయ్యప్ప, తదితర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-23-at-14.27.00.jpeg)