నాగబాబుకు ఘనస్వాగతం

వీశాఖ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసిన సందర్భంగా పశ్చిమ జనసెన ముఖ్య నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఆయనను ఆహ్వానించి శాళువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మనిప్రసాద్‍, ప్రకాష్, నాయడు, కాళ్ళ మణిప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.