మామిడికుదురు జనసేన ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

మామిడికుదురు: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మామిడికుదురు మండల జనసేన పార్టీ తరఫున ఆదుర్రు గ్రామంలో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జలేం శ్రీనివాస్ రాజా సర్పంచ్ సమాఖ్యల అధ్యక్షులు అడబాల తాతకాపు, గ్రామ శాఖ అధ్యక్షులు పినిశెట్టి శేఖర్, నాయకులు పోతు కాశి, మండల కార్యవర్గ సభ్యులు కాట్రేంపాడు నాగేంద్ర, ఆచంట ఫణేంద్ర, మేడేపల్లి సత్తిబాబు, తోరం వీరభద్రరావు గోకవరపు శ్రీనివాస్, శంకర్రావు విద్యపు కొండల్ రావు, ఎర్రం శెట్టి సూర్యనారాయణ, పెదమల్లు సత్యకృష్ణ, వలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.