అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి: సయ్య జిలాని
నరసరావుపేట మండలం, ములకలూరు గ్రామంలో అక్రమ మైనింగ్ పై జనసేన పార్టీ ఇంచార్జ్ సయ్య జిలాని నాయకత్వంలో.. నాయకులు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-8.14.25-PM-1024x533.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-01-at-8.14.24-PM-1024x576.jpeg)