క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణి చేసిన పంతం నానాజి

కాకినాడ రూరల్ నియోజకవర్గం 47,48,49 డివిజన్లకు సంబంధించిన క్రియశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ…క్రియశీలక సభ్యత్వ వాలంటీర్ మల్లిపూడి ఈశ్వర్ ఆధ్వర్యంలో విద్యుత్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని సభ్యులకు కిట్లను అందించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతాన్ని సభ్యులచే చదివించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.