వేముల కార్తీక్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు
భదాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం పాల్వంచ ఆటో సెంటర్ వద్ద వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్త దేవా గౌడ్ మరియు బాలాజీ జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి జనంలో తీసుకెళ్లేందుకు ఐదు లక్షల భీమా గురించి ఆటో డ్రైవర్లకు వివరిస్తూ మరియు పార్టీ బలోపేతం చేయడానికి మేము ఎప్పుడూ పార్టీ కోసం కష్టపడతామని తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-28-at-20.16.31-1024x768.jpeg)