పాంచాల రేవు వద్ద భూమిపూజ నిర్వహించిన అడబాల తాతకాపు
పి.గన్నవరం, మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామంలో వాడబోది డ్రైన్ వద్ద నూతనంగా నిర్మించనున్న పాంచాల రేవు వద్ద గ్రామ సర్పంచ్, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు భూమిపూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-14.29.42-1024x576.jpeg)