డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన అడపా ఏసుబాబు
ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండలం చినకాపవరం గ్రామంలో 1వ వార్డులో 15రోజుల నుంచి డ్రైనేజీ బ్లాక్ అయ్యి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.. సమస్యను పంచాయితీలో చెప్పినా స్పందించక పోవటంతో ప్రజల ఇబ్బందులను చూసి జనసేన పార్టీ 1వ వార్దు సభ్యుడు అడపా ఏసుబాబు మరియు గ్రామస్తులు స్వచ్ఛందంగా ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-14-at-4.21.47-PM-1024x462.jpeg)