తిరుపతి జనసేన పార్టీలో చేరికలు

తిరుపతి 15వ వార్డు నందు ఇంచార్జి శ్రీ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి సమక్షంలో సుమారు 50 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బిసి యువత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ యాదవ్, హేమకుమార్, బాబ్జి, వీరమహిళలు వనజ, కీర్తన, లత, బలరాం, రమేష్, సుమన్, శేష, అరుణ్,శేషు, నిరంజన్, పృధ్వీ, మునుస్వామి, జనసైనికులు మనోజ్, రాజేంద్ర, బాలాజీ, బాలసుబ్రహ్మణ్యం, రాజేష్, సంజు వీరమహిళలు, జిల్లా నాయకులు, జనసైనికులు అతిథులు పాల్గొన్నారు.