విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ అన్నదాన కార్యక్రమంలో అక్కల గాంధి

కొండపల్లి శివాలయం గుడిలో వాయు విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవం రావి చెట్టు కింద వెంకటేశ్వరస్వామి, వినాయకుడి, ఆంజనేయస్వామి, జంటనాగులు, విగ్రహాలు ప్రతిష్ఠ సందర్బంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన అక్కల రామ మోహన రావు (గాంధి) ఇన్ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు గుడి ధర్మకర్త మధు రామలింగేశ్వర రావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.