ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలి: అమ్మిశెట్టి వాసు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్క్ లేకుండా దయచేసి బయటకు రాకండి. భౌతిక దూరం పాటించండి. వృద్ధులు,దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ప్రజలందరినీ కోరారు.