నాదెండ్లకు శుభాకాంక్షలు తెలిపిన అమ్మిశెట్టి వాసు
నూతన సంవత్సరం సందర్భంగా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-01-at-5.33.50-PM-1024x682.jpeg)