మహాన్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన అమ్మిశెట్టి వాసు

విజయవాడలో మహాన్యూస్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మహాన్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.