శ్రీవిఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆనంద రావు

అమలాపురం: అయినవిల్లి-శ్రీవిఘ్నేశ్వర స్వామివారిని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు దేశం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దర్శించుకొని ఎన్నికల ప్రచారాని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏ ఎమ్ సి మాజీ చైర్మన్ అల్లాడస్వామి నాయుడు, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కర్రి రామస్వామి (దత్తుడు), మట్టా మహాలక్మి ప్రభాకరరావు పెచ్చేట్టి విజయలక్మి తదితరులు వున్నారు.