డిజిటల్ కాంపెయిన్ లో పాల్గొన్న దారం అనిత

విశాఖ ఉక్కు పరిరక్షణకై పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలని పార్లమెంట్ సభ్యులు గౌ శ్రీ మిథున్ రెడ్డిని కోరిన జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, వీరమహిళలు మరియు జనసైనికులు.