ఏక్లాస్ పూర్ జనసేన గ్రామకమిటీ నియామకం

రామగుండం: తెలంగాణలో జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశలకు అనుగుణంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరీ శంకర్ గౌడ్ గార్ల ఆదేశాల మేరకు పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం లోని ఏక్లాస్ పూర్ గ్రామ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నాను రానున్న రోజుల్లో మిగతా గ్రామాల కమిటీలు వేసి పార్టీని సంస్థగతంగా బలపేతం చేస్తామని జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ శతఘ్ని న్యూస్ కు తెలిపారు.