పవన్ కల్యాణ్ ను కలిసిన తిరుపతి ఉపాధ్యక్షుడు బాబ్జి

జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ తిరుపతి ఉపాధ్యక్షుడు బాబ్జి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై పలు సూచనలు చేసి, పార్టీ బలోపేత దిశగా అడుగులు వేయాలని, జనశ్రేణులందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని, రానున్నది జనసేన, టిడిపి ప్రభుత్వమేనని పవన్ ఆదేశించారు.