రక్త దానం చేసి మానవత్వం చాటిన బాబు పాలూరు
బొబ్బిలి నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామానికి చెందిన కె. కామేసమ్మ కుటుంబానికి అత్యవసర సమయంలో బ్లడ్ అవసరం అవసరం ఏర్పడింది. విషయం స్థానిక జనసైనికుల ద్వారా గొల్లపల్లి జనసేన నాయకులు శివ దృష్టికి రాగా.. కామేసమ్మ కుటుంబానికి అండగా నిలిచేందుకై జనసేన నాయకులు శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు బాబు పాలూరు చేతులు మీదుగా రక్త దానం చేసి, కొంత ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-09-at-5.39.15-PM-1024x461.jpeg)