మెగా బ్రదర్ తో పితాని మర్యాదపూర్వక భేటీ
రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ బుధవారం జనసేన పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగేంద్ర బాబు ను రాజమండ్రి సెల్ టౌన్ హోటల్ నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-20-at-7.09.18-PM-768x1024.jpeg)