వైసిపి మంత్రులను హెచ్చరించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ మంగళవారం ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి మంత్రులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసిపి ప్రభుత్వంతగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.