అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన బండి రామకృష్ణ
మచిలీపట్నం గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన 14 మంది చిన్నారులను జిల్లా ఆసుపత్రిలో పరామర్శించిన మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణ మరియు మచిలీపట్నం జనసేన పార్టీ వివిధ డివిజన్లో ఇంచార్జిలు. అస్వస్థతకు గల కారణాలను విద్యార్థులను, వైద్యులను అడిగి తెలుసుకున్న ఇంచార్జ్ బండి శ్రీ రామకృష్ణ మరియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వంపుగడవల చౌదరి మరియు మచిలీపట్నం జనసేన నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-3.57.05-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-3.57.04-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-06-at-3.57.05-PM-2-1024x461.jpeg)