పలుకుటుంబాలను పరామర్శించిన బత్తుల దంపతులు

  • తన్నీరు వెంకటేశ్వరరావును పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం తన్నీరు సూర్యకాంతం చనిపోయారని తెలుసుకొని వారి కుమారుడు తన్నీరు వెంకటేశ్వరరావును రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి శ్రీమతి నా సేన కోసం కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, మద్ది రెడ్డి బాబు, మట్ట వెంకటేశ్వరరావు, దేవన దుర్గాప్రసాద్, దొడ్డి అప్పలరాజు, చిక్కిరెడ్డి ముని ప్రసాద్, చొంగ వెంకటేశ్వరరావు, నంగి రెడ్డి విష్ణు, అడపా శంకర్, మేడిన బాబి, మేక రమేష్, అడపా రామకృష్ణ, కట్ట సూరి మరియు బూరుగుడి జనసేన సైనికులు పాల్గొన్నారు.

  • మాగాపు రాజుని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి కి చెందిన మాగాపు సత్యవతి అనారోగ్యంతో చనిపోయారని తెలుసుకుని మాగాపు రాజుని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి శ్రీమతి నా సేన కోసం కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, మద్ది రెడ్డి బాబు, మట్ట వెంకన్న, అడ్డాల శ్రీను, దేవన దుర్గాప్రసాద్, మోటుపల్లి శ్రీమణికంఠ, అడ్డాల దుర్గాప్రసాద్, జక్కంపూడి శీను, గాదంశెట్టి వెంకన్నబాబు, మగాపు నాగు, గాదంశెట్టి వెంకట్ బాబు, మాగపు లక్ష్మణరావు, మాగపు సత్యనారాయణ, కర్రి రావు, రామిశెట్టి వీరబాబు మరియు గాడాల జనసైనికులు పాల్గొన్నారు.

  • మాగాపు పోతురాజుని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి కి చెందిన మాగాపు పోతురాజు కి కిడ్నీలు డయాలసిస్ జరుగుతుందని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి శ్రీమతి నా సేన కోసం కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, మద్ది రెడ్డి బాబు, మట్ట వెంకన్న, అడ్డాల శ్రీను, దేవన దుర్గాప్రసాద్, మోటుపల్లి శ్రీమణికంఠ, అడ్డాల దుర్గాప్రసాద్, జక్కంపూడి శీను, గాదంశెట్టి వెంకన్నబాబు, మగాపు నాగు, గాదంశెట్టి వెంకట్ బాబు, మాగపు లక్ష్మణరావు, మాగపు సత్యనారాయణ, కర్రి రావు, రామిశెట్టి వీరబాబు మరియు గాడాల జనసైనికులు పాల్గొన్నారు.

  • వేములూరు కాపుని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి కి చెందిన వేములూరి చంద్రనాగు చనిపోయారని తెలుసుకుని ఆమె భర్త వేములూరు కాపును రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి శ్రీమతి నా సేన కోసం కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, మద్ది రెడ్డి బాబు, మట్ట వెంకన్న, అడ్డాల శ్రీను, దేవన దుర్గాప్రసాద్, మోటుపల్లి శ్రీమణికంఠ, అడ్డాల దుర్గాప్రసాద్, జక్కంపూడి శీను, గాదంశెట్టి వెంకన్నబాబు, మగాపు నాగు, గాదంశెట్టి వెంకట్ బాబు, మాగపు లక్ష్మణరావు, మాగపు సత్యనారాయణ, కర్రి రావు, రామిశెట్టి వీరబాబు మరియు గాడాల జనసైనికులు పాల్గొన్నారు.

  • జోగా సత్యనారాయణని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామానికి కి చెందిన బత్తిన రమణమ్మ చనిపోయారని తెలుసుకొని వాళ్ళ అల్లుడు జోగా సత్యనారాయణను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి శ్రీమతి నా సేన కోసం కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, మద్ది రెడ్డి బాబు, మట్ట వెంకన్న, అడ్డాల శ్రీను, దేవన దుర్గాప్రసాద్, మోటుపల్లి శ్రీమణికంఠ, అడ్డాల దుర్గాప్రసాద్, జక్కంపూడి శీను, గాదంశెట్టి వెంకన్నబాబు, మగాపు నాగు, గాదంశెట్టి వెంకట్ బాబు, మాగపు లక్ష్మణరావు, మాగపు సత్యనారాయణ, కర్రి రావు, రామిశెట్టి వీరబాబు మరియు గాడాల జనసైనికులు పాల్గొన్నారు.

  • కోనే అరమకొండ కుమారులని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, సంపదనగరం గ్రామానికి కి చెందిన కోనే అరమకొండ చనిపోయారని తెలుసుకొని వాళ్ల కుమారులను రాంబాబు మరియు వెంకటేశ్వర్లుని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడిగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి కలిసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబులు, నల్లా దుర్గాప్రసాద్, మద్దిరెడ్డి వెంకన్న, శాఖ శ్రీను, కోనే మాణిక్యాలరావు, పేపకాయల శివ, రాయుడు శ్రీధర్, గిరజాల ధ్వని, నల్లమోల దొరబాబు, పెంటగట్ల రాంబాబు, ఈ ఊరు శీను, ఏళ్ల శివ, పోరాడ చంద్రకళయ్యారు, శాఖ దుర్గారావు, తిరుమలానంద నాని, జనసైనికులు మరియు సంపదనగరం గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • చిలకలపూడి గంగారావు పిల్లల్ని పరామర్శించిన బత్తుల
  • రూపాయలు 20,000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, సంపదనగరం గ్రామానికి కి చెందిన చిలకలపూడి గంగారావు చనిపోయారని తెలుసుకుని వాళ్ల కుమారుడు చిలకలపూడి ఆంజనేయులు వారి కుమార్తె చిలకలపూడి సూర్యావతిని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడిగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి వారికి ప్రస్తుత ఆర్థిక సాయంగా ₹20000/- అందజేసారు. వారి కుటుంబానికి భరోసా ఉంటానని ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానని నేను మీకు ఉండాలని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబులు, మద్దిరెడ్డి వెంకన్న, శాఖ శ్రీను, కోనే మాణిక్యాలరావు, పేపకాయల శివ, రాయుడు శ్రీధర్, గిరజాల ధ్వని, నల్లమోల దొరబాబు, పెంటగట్ల రాంబాబు, ఈ ఊరు శీను, ఏళ్ల శివ, పోరాడ చంద్రకళయ్యారు, శాఖ దుర్గారావు, తిరుమలానంద నాని, జనసైనికులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • పేరాలకు వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, సంపదనగరం గ్రామానికి చెందిన పేరాలకు వీరబాబు చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడిగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి కలిసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబులు, మద్దిరెడ్డి వెంకన్న, శాఖ శ్రీను, కోనే మాణిక్యాలరావు, పేపకాయల శివ, రాయుడు శ్రీధర్, గిరజాల ధ్వని, నల్లమోల దొరబాబు, పెంటగట్ల రాంబాబు, ఈ ఊరు శీను, ఏళ్ల శివ, పోరాడ చంద్రకళయ్యారు, శాఖ దుర్గారావు, తిరుమలానంద నాని, జనసైనికులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • మిరియాల సాయికుమార్ని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గ, కోరుకొండ మండలం, జంబుపట్నం గ్రామానికి చెందిన మిరియాల సాయికుమార్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వారిని రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడి గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చూసి పలకరించి ధైర్యం చెప్పడం జరిగింది.

  • రామకుర్తి జగపతిని పరామర్శించిన బత్తుల
  • రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గ, కోరుకొండ మండలం, ఎలుగుబండ గ్రామానికి చెందిన రామకుర్తి జగపతి సెంట్రింగ్ బోర్డ్ పనిచేస్తూ బిల్డింగ్ పైనుంచి పడిపోవడంతో నడుముకి గాయం అవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి లు కలిసి పరామర్శించి ₹5000/ ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబు, గల్లా రంగా, నాతిపాము దొరబాబు, ముక్కపాటి గోపాలం, తోట అనిల్ వాసు, ముత్యం నర్సింహా, కేతమల్ల తిరుమూర్తులు, నురుకుర్తి అప్పారావు, నల్లమల్ల సోమన్న, సండ్ర స్వామి, చింతల రాంబాబు, బండారు వీరబాబు, బొమ్మల సాయి, కాళ్ళ ఈశ్వరుడు, మురుకుర్తు అబ్బా, తోట అనిల్ వష్, చాట్ల రాంబాబు, తూము రాముడు, నాతిపాం వీరన్న, ప్రెగడ నర్సింహా, సుంకర శ్రీను, పాత ఎలుగుబండ జనసైనికులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

  • ప్రగడ దుర్గారావుని పరామర్శించిన బత్తుల
  • రూపాయలు 5000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గ, కోరుకొండ మండలం, ఎలుగుబండ గ్రామానికి చెందిన ప్రగడ దుర్గారావు ముక్కు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి లు కలిసి పరామర్శించి ₹5000/ ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబు, గల్లా రంగా, నాతిపాము దొరబాబు, ముక్కపాటి గోపాలం, తోట అనిల్ వాసు, ముత్యం నర్సింహా, కేతమల్ల తిరుమూర్తులు, నురుకుర్తి అప్పారావు, నల్లమల్ల సోమన్న, సండ్ర స్వామి, చింతల రాంబాబు, బండారు వీరబాబు, బొమ్మల సాయి, కాళ్ళ ఈశ్వరుడు, మురుకుర్తు అబ్బా, తోట అనిల్ వష్, చాట్ల రాంబాబు, తూము రాముడు, నాతిపాం వీరన్న, ప్రెగడ నర్సింహా, సుంకర శ్రీను, పాత ఎలుగుబండ జనసైనికులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

  • మురుకుర్తి సోమరాజు కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల
  • రూపాయలు 10,000/- ఆర్ధికసాయం

రాజానగరం నియోజకవర్గ, కోరుకొండ మండలం, పాత ఎలుగుబండ గ్రామానికి చెందిన మురుకుర్తి సోమరాజు ఆత్మహుతికి పాల్పడి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి నా సేన కోసం నా వంతు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి దంపతులిద్దరూ కలిసి పరామర్శించి ₹10000/ ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కిమిడి శ్రీరామ్, మదిరెడ్డి బాబు, గల్లా రంగా, నాతిపాము దొరబాబు, ముక్కపాటి గోపాలం, తోట అనిల్ వాసు, ముత్యం నర్సింహా, కేతమల్ల తిరుమూర్తులు, నురుకుర్తి అప్పారావు, నల్లమల్ల సోమన్న, సండ్ర స్వామి, చింతల రాంబాబు, బండారు వీరబాబు, బొమ్మల సాయి, కాళ్ళ ఈశ్వరుడు, మురుకుర్తు అబ్బా, చాట్ల రాంబాబు, తూము రాముడు, నాతిపాం వీరన్న, ప్రెగడ నర్సింహా, సుంకర శ్రీను, పాత ఎలుగుబండ జనసైనికులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.