మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామంలో కార్తీక మాసం సందర్బంగా కనకదుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పుణ్యక్షేత్రం జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.