పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రాజానగరం నియోజకవర్గంలో పలు కుటుంబాలను బుధవారం పరామర్శించారు. ముందుగా తోకాడ గ్రామానికి చెందిన తానింకి రత్నం ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబాన్ని శ్రీమతి బత్తుల పరామర్శించి మనోదైర్యం చెప్పారు. అనంతరం శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన తానింకి లక్ష్మి కాంతం ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబాన్ని శ్రీమతి బత్తుల పరామర్శించి మనోదైర్యం చెప్పారు. అనంతరం రఘునాథపురం గ్రామానికి చెందిన గొన్నురి నారాయణమూర్తి గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబాన్ని శ్రీమతి బత్తుల పరామర్శించి మనోదైర్యం చెప్పారు. అనంతరం రఘునాథపురం గ్రామానికి చెందిన గోనబోయిన దుర్గ ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబాన్ని శ్రీమతి బత్తుల పరామర్శించి మనోదైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాల్లో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, తోకాడ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ యాళ్ల వీరబాబు, పంతం సూరిబాబు, వార్డ్ మెంబెర్ దాసరి సూరిబాబు, తానింకి అర్జున్, దేశాల నాగేశ్వరరావు, కొట్టు ప్రసాద్, మాకినీడి సతీష్, కోలా పెద్ద బుచ్చిరాజు, గాదంశెట్టి శ్రీను, కోప్పన వెంకటేశ్వర్లు, మోటపల్లి శ్రీమణికంఠ, మందాల వీర్రాజు, రేలంగి బాబురావు, రేలంగి శివన్నారాయణ, గోనబోయిన శ్రీను, గోనబోయిన చిన్న, గోనబోయిన విష్ణు, వడ్డీ కిషోర్, మట్ట సతీష్, బోల్లేపల్లి గాంధీ, గోనూరి సూరిబాబు, అరిగేల రామకృష్ణ, కొత్తపల్లి రఘు, మదిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.