పలు గణేష్ మండపాలను సందర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామం, కోరుకొండ మండలం గాడాల గ్రామాల్లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి స్వామి వారిని దర్శించి అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్న సమరాధనలో పాల్గొని స్వయంగా అన్నవితరణ చేసిన జనసేన పార్టీ నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్ట్ నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.