డిజిటల్ క్యాంపెయిన్ లో జగ్గయ్యపేట జనసేన

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాలోని మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ అడ్డుకునేందుకు పార్లమెంటులో వైసీపీ ఎంపీలు గళమెత్తాలి అని, గెలిపించిన ప్రజల పక్షాన నిలబడాలి అని, విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ లో బలంగా గళమెత్తాలి అని ఈ సందర్భంగా తెలిపారు.