బిసి వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశంలో డా. పసుపులేటి
తిరుపతి: ముస్లిం మైనారిటీ నాయకుల మరియు బిసి వడ్డెర సంఘం నాయకుల ఆత్మీయ సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, జనసేన అబ్సర్వర్ ఎ యమ్ రత్నం, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మోహన్, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కుమారుడు జగన్ వడ్డెర సంఘం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన తిరుపతిలో ప్రతి వర్గం వారు జనసేన గెలుపుకు తొడ్పాటుకు కృషి చేయాలనీ కోరుకుంటున్నాము అని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-05-at-7.55.38-PM-1024x478.jpeg)