మిలటరీ మాధవరంలో పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం మండలం, మిలటరీ మాధవరం గ్రామంలో మూడవ రోజు పల్లెపోరులో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-29-at-8.08.29-PM-1024x576.jpeg)