డెంగ్యూ మరియు వైరల్ జ్వరాల బాధితులను పరామర్శించిన బొమ్మడి నాయకర్

నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలో డెంగ్యూ మరియు వైరల్ జ్వరాలతో ఇబ్బంది పడుతున్న బాధితులను వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మడి నాయకర్. ఈ కార్యక్రమంలో బందెల రవీంద్ర, జక్కం బాబ్జి, కూనపరెడ్డి రామకృష్ణ, గణేశ్న శ్రీరామ్, వట్టిప్రోలు సతీష్, బొమ్మిడి కృష్ణమూర్తి, యాదంరెడ్డి సుబ్బారావు, పోలిశెట్టి నళిని, బళ్ళ హనుమంతు, పులపర్తి రాంబాబు, పోలిశెట్టి సాంబ, ముక్కు గిరి, లక్కు బాబి, బెల్లంకొండ నాయుడు, తోట సురేష్, దూసనపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.