జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న బొమ్మిడి నాయకర్
నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి సభ గురించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు సభ విధి విధానాల దిశానిర్దేశం చేస్తున్న మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-11.40.26-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-16-at-11.40.27-AM.jpeg)