జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు దంపతులు
మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మరియు శ్రీమతి అరుణ కుమారి దంపతులు శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులపై చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-16-at-05.41.16-850x1024.jpeg)