పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామంలో గధ వారి అమ్మాయిలు పావని, కోమలిల పుట్టినరోజు వేడుకలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొని పాపలు ఇద్దరిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, మేకల ఏసుబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, పోలిశెట్టి గణేష్, బంగార్రాజు, చిన్ని తదితరులు పాల్గొన్నారు.