పార్థసారథి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం పట్టణము జనసేన నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి కుటుంబ సభ్యులను రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి పరామ్ర్శించడం జరిగింది.