పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు
- శ్రీమతి వర్ధనపు మహాలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం, పడమటి పాలెం గ్రామంలో శ్రీమతి వర్ధనపు మహాలక్ష్మి ఇటీవల కాలం చేయగా వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంద సత్యనారాయణ, పెద్దిరాజు, నర్సయ్య తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-17.32.47-1024x768.jpeg)
- శ్రీమతి గంట హేమలత కుటుంబాన్ని పరామర్శించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం, తూర్పు పాలెం గ్రామంలో శ్రీమతి గంట హేమలత ఇటీవల కాలం చేయగా వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంద సత్యనారాయణ తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-17.40.43-1024x462.jpeg)
- నిమ్మన వీరయమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం, శివకోడు గ్రామంలో నిమ్మన వీరయమ్మ ఇటీవల కాలం చేయగా వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేకల ఏసుబాబు, దూది శ్రీనివాసరావు తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-18.47.10-1024x484.jpeg)
- చింతలపూడి వెంకట్రారావు కుటుంబాన్ని పరామర్శించిన బొంతు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం, శివకోడు గ్రామంలో చింతలపూడి వెంకట్రారావు ఇటీవల కాలం చేయగా వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మేకల ఏసుబాబు, దూది శ్రీనివాసరావు తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-19.05.42-1024x462.jpeg)