పలుకుటుంబాలకు బొంతు పరామర్శ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో భూపతిరాజు మురళీకృష్ణ రాజు, వివి మెరక గ్రామంలో రుద్రరాజు వెంకటపతి రాజు (పెదబాబు) కాలం చేయగా రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.