గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బొంతు
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, మెడిచర్లపాలెం గ్రామంలో ఆదివారం గణపతి విగ్రహ ప్రతిష్టాపనలో స్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, వీర వెంకట్ తదితర నాయకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-12.02.10-PM-1024x516.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-12.02.10-PM-1-1024x754.jpeg)